మార్కాపురం
పోలవరం
Ysr కడప
తూర్పు గోదావరి
విశాఖపట్నం
తిరుపతి
శ్రీసత్యసాయి
Spsr నెల్లూరు
ప్రకాశం
పల్నాడు
ఎన్టీఆర్
నంద్యాల
కర్నూలు
కృష్ణా
గుంటూరు
గండేపల్లి మండలం మురారి గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు,
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జి. బిందు మాధవ్
కాకినాడ జిల్లాలోని గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని,
విదేశీ పర్యటన ముగించుకుని నియోజకవర్గానికి విచ్చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభకు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాకినాడ డిపో నుండి యమునా పుష్కరాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోందని డిపో మేనేజర్ ఎంయువి మనోహర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం నారాయణి సిల్క్ షోరూమ్ సినీ నటి అనసూయ శుక్రవారం ప్రారంభించారు.
ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న తుని మండలం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేరళం మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసాలపై కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) దాడులకు నిరసనగా సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఉపాధి హామీ పనులు కల్పించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వ్యవసాయ కార్మికుల సంఘం, ప్రజా సంఘాల నాయకులు గుర్రాల అప్పారెడ్డి హెచ్చరించారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని సిఐ బి. తిరుపతిరావు అన్నారు. ఆదివారం సిఐ సర్కిల్ కార్యాలయంలో
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ సేవలందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ సేవలందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ ని డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ….
జగ్గంపేటలో మంత్రి లోకేష్ పర్యటన రద్దు
కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో ఆదివారం జరిగింది.
కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఈసెట్ (AP ECET) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినులను