ప్రజాశక్తి – జగ్గంపేట : జగ్గంపేట నియోజకవర్గంలో మంగళవారం జరగాల్సిన రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం న్యూఢిల్లీ నుండి నేడు రాత్రి ఆయన రావాల్సి ఉంది. ఐతే ఆయన రేపు కూడా డిల్లీలో ఉంటున్నట్లు తెలిసింది. ఈ నేపద్యంలో ఆయన పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. ఐతే పుష్కర లిఫ్ట్ రిపేరు పనులకు ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు శంకుస్థాపన చేయనున్నారు.
జగ్గంపేటలో మంత్రి లోకేష్ పర్యటన రద్దు
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)