జిల్లాలు
బిజినెస్
క్రీడలు
అంతర్జాతీయం
జాతీయం
fdgf
పాఠశాల విద్య కమిషనర్ అన్సారీయ
భేతాళపురం గ్రామంలో రెండు రోజుల క్రితం కొన్ని వార్తపత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉద్దానం కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇవ్వడానికి భేతాళపురం గ్రామ రైతులు ముందుకు వచ్చారనేది పూర్తి స్థాయిలో అవాస్తవం అని బాధిత రైతులు, గ్రామస్తులు తెలియజేసారు.
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి సమీపం నుంచి ఎపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.జనార్దన్ రావు ( జనరల్ సర్జరీ) సస్పెండ్ అయ్యారు.
ఎపిఎస్ఆర్టిసిలో నియామకాల విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రిటైర్మెంట్ అయిన సిబ్బంది వెళ్లిపోవడం
అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. స్పీడ్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాలకు యార్డు కోసం అమరావతిలో పదెకరాల భూమి కేటాయించి, రాజధాని
నమామి గంగే ప్రాజెక్టు తరహాలో క్లీన్ గోదావరి నది ప్రాజెక్టును చేపట్టి.. గోదావరి ప్రక్షాళనకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఉప
తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో
ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారాన్ని సిఎం చంద్రబాబు చేతుల మీదుగా
శేషాచలం అడవుల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తికి ఆర్ఎస్ఎస్ ఎడిజె కోర్టు న్యాయమూర్తి
పేదల భూములు, చుక్కల భూములను పరిశ్రమల పేరుతో అదాని, అంబానిలాంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ టిడిపి కూటమి
రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో చేసిన చట్టాలపై పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర