సంక్షేమ పథకాలు
పాఠశాలలు
వ్యవసాయం
పరిశ్రమలు
ప్రజా ఉద్యమాలు
అమరావతి
ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన జీవో 673 ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు.
డిఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
పొగాకు రైతులను ఆదుకోవాలని, నోబిడ్స్ పేరుతో రైతులను వేధిస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని,
విజయవాడ : క్యూబా సంఘీభావ నిధి అందించిన ప్రజలకు సిపిఐ(యం) ధన్యవాదాలు తెలిపింది.
వడదెబ్బ మృతులకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
విజయవాడ హాకర్స్, తోపుడబండ్లు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ బీసెంట్ రోడ్డులో శనివారం రామాలయం సెంటర్ లో సిఐటియు జెండాను ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సి. హెచ్. శ్రీనివాస్ ఆవిష్కరించారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ
దుర్గగుడి ఘాట్ రోడ్డులో టోల్గేట్ నుండి కొండపైకి చేరుకునే రహదారి పునరుద్ధరణ పనులను ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ(యం) పొలిట్బ్యూరో సభ్యులు పినరయి విజయన్ నివాసాలపై కేంద్రం కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ద్వారా దాడి చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండించింది.
ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ …. ఎపి ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాష్ట్ర వ్యాప్త మెడికల్ షాపుల బంద్ లో కెమిస్ట్రీస్టులు, డ్రగ్గిస్టులు
ప్రజా రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు
దేశాల భవిష్యత్ కు ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ కీలకం కానుందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ప్రమాదంలో చనిపోయిన ఉపాధి కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.