పాఠశాలలు
విజయవాడ
వ్యవసాయం
పరిశ్రమలు
ప్రజా ఉద్యమాలు
అమరావతి
గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారని, కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల వరకు పింఛన్ ఇస్తోందని సిఎం చంద్రబాబు అన్నారు.
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రాష్ట్ర ఖజానాలో తడబాటు కనిపిస్తోంది. బడ్జెట్ అంచనాలకు భిన్నంగా ఆదాయ వ్యయాలు
ష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కూలిరేటులో మాత్రం 20వ స్థానానికి పరిమితమైంది. జిల్లాలో రోజుకు సగటున 2.43 లక్షల మంది కార్మికులు ఉపాధి పనులకు వెళ్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం
సంజీవని పథకం ద్వారా ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.శనివారం ఆయన చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో సంజీవని పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆగస్టు 15
హోం గార్డులకు సమగ్ర ఆరోగ్య బీమా పథకం ప్రారంభం