సైన్స్
మినీ కథ
సెలెబ్రిటీ
సందర్భం
పేరెంటింగ్
చిరుమువ్వలు
కవిత్వం
కవర్ స్టోరీ
సెంటర్ స్ప్రెడ్
పుస్తక సమీక్ష
ఫ్యాషన్
రుచి
పెపే' కి పదేళ్లు, అతను బల్లిలాగే బలహీనంగా, సన్నగా, చురుగ్గా ఉంటాడు. చిరిగిపోయిన రంగురంగుల బట్టలు అతని సన్నని భుజాల నుండి వేలాడుతుంటాయి. ఎండకు, మురికికి కమిలిన అతని చర్మం, ఆ చిరుగుల గుండా బయటకు కనిపిస్తూ ఉంటుంది.
తెల్లవారింది. నేను యధావిధిగా పార్కులోకి వెళ్ళాను.అప్పుడే ఒక అమ్మాయి తన పెంపుడు కుక్కతో అక్కడికి వచ్చి చెట్టు కింద బెంచీ మీద కూర్చుంది.
దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత స్వంత ఉరిలోకి అడుగు పెట్టబోతున్న చైతన్య ఆనంద లోకంలో విహరిస్తున్నాడు.
“ఒరేయ్! ఎలా ఉన్నావ్ రా?” ,”ఏమేవ్ నువ్వు శారదవేనా?! ఎంత మారిపోయావే?” “సుబ్బారావ్! ఇన్నాళ్ళూ ఏమైపోయావ్ రా! అసలు నేను గుర్తున్నానా నీకు, మనిద్దరం ఒకే బెంచిలో పక్కపక్కనే కూర్చునే వాళ్ళంకదరా!” “ఓయ్ శీను నువ్వేం చేస్తున్నావ్ రా?” “టీచర్ గారూ! నమస్కారమండి నేను దక్షిణామూర్తిని! గుర్తున్నానండి, ఇవాళ
నగర కోలాహలానికి ఆమడ దూరంలో, పచ్చని చేల మధ్య ఒంటరిగా ఉన్న ఆ చిన్న పెంకుటింట్లో నిశ్శబ్దం గడ్డకట్టుకు పోయింది. అది ప్రశాంతతను ఇవ్వడం లేదు, సరికాదా ఒక అజ్ఞాత భీతిని గొల్పుతోంది. శ్రావణి కిటికీ పక్కన చెక్క కుర్చీలో కూర్చుని, అల్లంత దూరంలో ఉన్న వేపచెట్టు ఆకులను
ఉదయం నిద్ర లేచిన గోపాలానికి బాడీ భారంగా అనిపించింది. గాబరా పడుతూ లేచాడు. నిలువుటద్దంలో చూసుకున్న గోపాలం ‘కెవ్వుమని’ అరిచాడు. తల తప్ప మిగతా పార్ట్ అంతా ‘హల్క్’లా కొంచెం ఉబ్బిపోయి ఉన్నాడు. _సొల్యూషన్ కోసం డాక్టర్ ముకుందాన్ని కలిశాడు._‘డాక్టర్! ఉదయం లేచేసరికి ఇలా లావైపోయాను’
కొనుగోలు వేలం కేంద్రానికి తీసుకొచ్చిన పొగాకు చెక్కులను నోబిడ్ ల వంకతో తిరిగి వెనక్కి పంపిస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం రైతులు నిలుపుదల చేశారు.