తెలంగాణ
రాష్ట్రీయం
అంతర్జాతీయం
‘టెలిగ్రామ్ పై నిషేధం’ అనేది ప్రధాని మోడీ కొత్త ఎత్తుగడ అని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకునే ఉద్దేశ్యం లేదని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ను వారం రోజులపాటు కేంద్రప్రభుత్వం నిషేధించింది. దేశంలో మంగళవారం నుంచి ఈ నెల 22 వరకూ నిషేధం అమలు
దేశంలో డిజిటల్ లావాదేవీలు ఏటా రికార్డు స్థాయిలో విస్తరిస్తున్నప్పటికీ అదే వేగంతో సైబర్ నేరగాళ్లు కూడా విరుచుకుపడుతున్నారు. అంతర్జాతీయ క్రెడిట్
ఆధార్ కార్డును కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
వైద్యుని ప్రిస్కిప్షన్ (మందుల చీటీ) లేకుండా సిరప్ లను కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించింది.
టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెలలో 9.68శాతానికి ఎగబాకింది.
ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గుముఖం
దేశ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ ప్రతిష్టను మోడీ ప్రభుత్వం దిగజార్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు.
కమ్యూనిస్టులకు `కౌగిలింతలు' అక్కరలేదని, స్వచ్ఛమైన రాజకీయాలు కావాలని సిపిఐ(ఎం) నేత బృందాకారత్ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నియామకానికి సంబంధించి ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై, టిఎంసి నేత అభిషేక్ బెనర్జీ రెండోసారి సిఐడి విచారణకు హాజరయ్యారు.
అస్సాంలోని జోర్హాట్ ఎయిర్బేస్లో శనివారం భారతీయ వాయుసేన ఐఏఎఫ్ కు చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం ప్రమాదానికి గురైంది. సైనిక స్థావరం లోపల రన్వేపై
దేశ రక్షణ రంగంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. శత్రుదేశాల నుంచి ఎదురయ్యే విభిన్న క్షిపణి ముప్పులను
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన రాఘవ లారెన్స్ తన రాజకీయ ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు.
మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది.