న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకునే ఉద్దేశ్యం లేదని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీని అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే టెలిగ్రామ్ యాప్ పై నిషేధం విధించడం వంటి `అనుచిత' నిర్ణయాలు తీసుకుందని బుధవారం కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నెల 22న నీట్-యుజి పరీక్షను నిర్వహించనుండటంతో.. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్ టి ఎ ) విజ్ఞప్తి మేరకు టెలిగ్రామ్ ను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.
పేపర్ లీకేజీలను అడ్డుకునే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు : కేజ్రీవాల్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 17, 2026, 10:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)