కదలిక
సమ్మెలు
క్యూబాపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా.. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్‘కానెల్పై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులు,
భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ)కి చెందిన సైలో పథకాన్ని అదానీ గ్రూప్నకు కట్టబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
ప్రజల నడ్డి విరిచే విధంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ …. ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేయాలని, ప్రజా ప్రతినిధులను (యంపీలు, ఎమ్మెల్యేలను) నిలదీయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది.