mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు జిల్లా ప్రజా పరిషత్ స్ధాయీ సంఘాల సమావేశాలు

09 జూన్, 2026

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ


ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్ధాయీ సంఘాల సమావేశాలు ఈనెల 10వ తేదీన ఉదయం 10:30 గంటల నుండి కాకినాడలోని జడ్పీ సమావేశ హాలులో జరుగుతాయని జడ్పీ సిఈఓ వివివిఎస్ లక్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, పూర్తి సమాచారంతో నాలుగు జిల్లాలకు చెందిన సంబంధిత శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్