test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశంలోనే తొలి లిథియం రిఫైనరీ TGలో ఏర్పాటు.. 2,250 కోట్లతో, వేలాది మందికి ఉద్యోగాలు

11 ఫిబ్రవరి, 2026

1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఫిబ్ర 11, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సింగరేణి, ఆల్ట్‌మిన్ సంస్థలు కలిసి దేశంలోనే తొలి లిథియం రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. రూ. 2,250 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్, భారతదేశ ఇంధన భద్రతకు, స్వచ్ఛ ఇంధన పరివర్తనకు ఊతమివ్వనుంది. ఇది తెలంగాణను బ్యాటరీ తయారీకి కీలక కేంద్రంగా మార్చనుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్