భారతదేశంలోనే అతి పొడవైన గంగా ఎక్స్ప్రెస్వే వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మీరట్-ప్రయాగ్రాజ్ మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటల నుంచి 6 గంటలకు తగ్గించే ఈ రోడ్డులో స్విస్ ఏఐ టెక్నాలజీ, ఫాస్ట్ట్యాగ్ టోల్ సిస్టమ్, ఎమర్జెన్సీ ఎయిర్స్ట్రిప్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 594 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ప్రాజెక్ట్.. 12 జిల్లాలను కలుపుతూ నిర్మించారు.
భారత్లోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే.. 594 కి.మీ.లు.. సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం, త్వరలో ప్రారంభం
11 ఫిబ్రవరి, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఫిబ్ర 11, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)