ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఘాట్లను పరిశీలించారు. సోమవారం ఉదయం గోదావరి నదిలో బోటులో కళ్యాణ్ పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని మురుగునీరు గోదావరిలో కలిసే నల్లా ఛానల్ వద్ద నది ప్రవాహ పరిస్థితుల పరిశీలించారు.
గోదావరి ఘాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Video)
25 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 25, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)