ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయి ట్రిపుల్ ఐటీ (ఆర్కే వ్యాలీ) నూతన డైరెక్టర్ గా ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం విజయ్ ప్రకాష్ ను నియమిస్తూ బుధవారం ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు జారీ చేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్జీయూకేటీ ఉప కులపతి, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం డైరెక్టర్లును నూతనంగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐఐటి కాన్పూర్ లో కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన రసాయన విభాగంలో హెచ్ ఏ జీ గా పని చేస్తున్న ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మి నారాయణరావును ఆర్జీయూకేటీ ఉప కులపతిగా నియమించడం జరిగింది. అలాగే ఐఐటి హైదరాబాద్ లోని రసాయన ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ ను శ్రీకాకుళం ట్రీపుల్ ఐటి డైరెక్టర్ గా
నియమించాగా ఐఐటి ఢీల్లీ భౌతిక శాస్త్ర విభాగంలో హెచ్ ఏజీగా ఉన్న ప్రొఫెసర్ గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా నియమించినట్లు ఆర్జీయూకేటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా డైరెక్టర్లు, ఉపకులపతిగా నియమించిన అధికారులు ఆయా హోదాలో 3 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారని ఆర్జీయూకేటీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపారు. video
అధికారులు జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపారు.
srinivasa raoనారాయణరావును ఆర్జీయూకేటీ ఉప కులపతిగా నియమించడం జరిగింది. అలాగే ఐఐటి హైదరాబాద్ లోని రసాయన ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ ను శ్రీకాకుళం ట్రీపుల్ ఐటి డైరెక్టర్ గా నియమించాగా ఐఐటి ఢీల్లీ భౌతిక శాస్త్ర విభాగంలో హెచ్ ఏజీగా ఉన్న ప్రొఫెసర్ గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా నియమించినట్లు ఆర్జీయూకేటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా డైరెక్టర్లు, ఉపకులపతిగా నియమించిన అధికారులు ఆయా హోదాలో 3 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారని ఆర్జీయూకేటీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపారు.
SL | Name |
0 | Rohit |
1 | Nihal |
2 | Virat |
నారాయణరావును ఆర్జీయూకేటీ ఉప కులపతిగా నియమించడం జరిగింది. అలాగే ఐఐటి హైదరాబాద్ లోని రసాయన ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ ను శ్రీకాకుళం ట్రీపుల్ ఐటి డైరెక్టర్ గా నియమించాగా ఐఐటి ఢీల్లీ భౌతిక శాస్త్ర విభాగంలో హెచ్ ఏజీగా ఉన్న ప్రొఫెసర్ గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా నియమించినట్లు ఆర్జీయూ
నారాయణరావును ఆర్జీయూకేటీ ఉప కులపతిగా నియమించడం జరిగింది. అలాగే ఐఐటి హైదరాబాద్ లోని రసాయన ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ ను శ్రీకాకుళం ట్రీపుల్ ఐటి డైరెక్టర్ గా నియమించాగా ఐఐటి ఢీల్లీ భౌతిక శాస్త్ర విభాగంలో హెచ్ ఏజీగా ఉన్న ప్రొఫెసర్ గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా నియమించినట్లు ఆర్జీయూ
సంబంధిత వార్తలు
నారాయణరావును ఆర్జీయూకేటీ ఉప కులపతిగా
గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా
నియమించినట్లు ఆర్జీయూకేటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా
డైరెక్టర్లు, ఉపకులపతిగా నియమించిన అధికారులు ఆయా హోదాలో 3 సంవత్సరాల
పాటు పదవిలో ఉంటారని ఆర్జీయూకేటీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపారు.
గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా నియమించినట్లు ఆర్జీయూకేటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా డైరెక్టర్లు, ఉపకులపతిగా నియమించిన అధికారులు ఆయా హోదాలో 3 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారని ఆర్జీయూకేటీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపారు.
గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా
నియమించినట్లు ఆర్జీయూకేటీ అధికారులు ఉత్తర్వులు జారీ
గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా
నియమించినట్లు ఆర్జీయూకేటీ అధికారులు ఉత్తర్వులు జారీ
గడ్డం విజయ్ ప్రకాష్ ను ఇడుపులపాయి (ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా
నియమించినట్లు ఆర్జీయూకేటీ అధికారులు ఉత్తర్వులు జారీ







