వినుకొండ (గుంటూరు) : యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం వినుకొండ పట్టణంలో జరిగింది. పట్టణంలోని చెక్కవాగు సమీపంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు పాలడగు రాజు (25) గా గుర్తించారు. మృతుడి మెడ పై గాయాలున్నట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
యువకుడు దారుణహత్య
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)