భారతీయ రైల్వేలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. అందుకే చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే 75 సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేక రైలు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఈ స్పెషల్ ట్రైన్లో జర్నీ చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎందరో టూరిస్టులు వస్తుంటారు. ఎందుకంటే ఈ రైలులో ఉచితంగా జర్నీ చేయొచ్చు.
11 ఫిబ్రవరి, 2026
పాండబ్-హిమాచల్ ప్రదేశ్ మధ్య ప్రయాణిస్తున్న ఈ ట్రైన్ పేరు భాక్రానంగల్. ఇందులో జర్నీ చేసేందుకు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రైలు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. భాక్రా నంగల్ డ్యామ్ చూసేందుకు ఈ రైలులో ప్రయాణించేందుకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు.
11 ఫిబ్రవరి, 2026